భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుని మోదీకి అభినందనలు తెలిపారు.